జాతీయ వార్తలు

బెంగళూరు కంపెనీపై రాహుల్ ద్రావిడ్ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 18: తనను రూ.40 మిలినయన్ల మేర మోసగించిందంటూ బెంగళూరుకు చెందిన ఒక సంస్థపై ప్రముఖ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘విక్రమ్ ఇనె్వస్ట్‌మెంట్ కంపెనీపై ద్రావిడ్ ఫిర్యాదు చేసిన మాట నిజమే’’ అని సదాశివనగర్ ఎస్‌ఐ నవీన్ తెలిపారు. గతంలో చాలామందిని ఈ కంపెనీ మోసం చేసిందన్న ఫిర్యాదులున్నప్పటికీ, దీనిపై మొట్టమొదట కేసు దాఖలు చేసింది ద్రావిడ్ మాత్రమే. రెండు వారాల క్రితం పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు కూడా ఉన్నారు. వీరు విక్రమ్ ఇనె్వస్ట్‌మెంట్ కంపెనీ చాలా మందిని మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి.