జాతీయ వార్తలు

చర్చలతోనే సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: కశ్మీర్ సహా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చలతోనే పరిష్కరమవుతాయని భారత్‌లోని పాక్ హై కమిషనర్ సొహైల్ మహ్మద్ స్పష్టం చేశా రు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ దక్షిణ ఆసియా, భారత్‌లో స్నేహపూరిత సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఆ దిశగానే ప్రయత్నిస్తున్నట్టు సౌత్ ఆసి యా-పాక్ హైకమిషనర్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద పాక్ జాతీయ పతాకాన్ని సొహైల్ ఆవిష్కరించారు.