జాతీయ వార్తలు

ఢిల్లీలో బాబు మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విపక్ష పార్టీల సమావేశానికి ముందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువులు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో, డిఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, ఎన్‌సి అధినేత ఫరూక్ అబ్దుల్లాలను చంద్రబాబు కలిశారు. పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయండి శీతాకాల సమావేశాల్లో
అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రభవన్‌లో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్లమెటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏన్డీయే సర్కారును నిలదీయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. విపక్ష పార్టీలతో కలిసి పని చేయాలని ఆ పార్టీ ఎంపీలకర దిశానిర్దేశం చేశారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం శరద్ పవార్‌, ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమయిన చంద్రబాబు