జాతీయ వార్తలు
నవోదయ విద్యాలయాల్లో 5వేల సీట్లు పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో కేంద్రప్రభుత్వం 5వేల సీట్లను పెంచింది. మొత్తం మీద 10 శాతం అదనపు సీట్లకు వీలు కల్పించింది. దీనివల్ల తెలంగాణలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 10 శాతం సీట్లు అదనంగా పెరుగుతాయి. పెరిగిన సీట్లకు ఈ విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.