జాతీయ వార్తలు

స్వగృహానికి లోక్‌పాల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ మొట్టమొదటి లోక్‌పాల్ (అవినీతి నిరోధక మధ్యవర్తి)గా నియమితులైన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకీ చంద్ర ఘోష్, ఆయన భార్య దేవ్‌జనీ ఘోష్. లోక్‌పాల్‌గా నియమితులైన తర్వాత ఆయన తొలిసారి కోల్‌కతాలోని తన స్వగృహానికి వచ్చారు.