తెలంగాణ
నయీం కేసులో ఐదుగురు నిందితుల లొంగుబాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 September 2016
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో A10 నిందితుడిగా ఉన్న సుధాకర్, A11 రాపాటి వెంకటేష్ గౌడ్, A12 నిందితుడుగా ఉన్న రాపాటి కరుణాకర్, A13 దోరనాల శ్రీను, A14 శ్రీధర్ రాజు గురువారం హయత్నగర్ కోర్టులో లొంగిపోయారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలకు నయీంతో సంబంధాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.