జాతీయ వార్తలు

ఎన్డీటీవీ ప్రణయ్‌రాయ్ దంపతులపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిలో ఎన్డీటీవీ మాజీ సీఈవో విక్రమాదిత్య చంద్ర కూడా ఉన్నారు. ఆయనపై కుట్ర, మోసం, అవినీతి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. ఎన్డీటీవీ విదేశీ నిధులను అక్రమ మార్గంలో తెచ్చేందుకు పలు దేశాల్లో 32 అనుబంధ సంస్థలను ఏర్పాటుచేసిందని సీబీఐ పేర్కొంది.