ఆంధ్రప్రదేశ్‌

నీరు-ప్రగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : 2019నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆయన బుధవారంనాడు ఢిల్లీ బయలుదేరే ముందు నీరు-ప్రగతిపై తన నివాసంలో మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 28న నీరు-ప్రగతిపై ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు.