జాతీయ వార్తలు

నేతాజీకి ప్రధాని మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈమేరకు ట్విట్ చేశారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను, ధైర్యసాహసాలను కొనియాడారు. ధైర్యసాహసాలను, దేశభక్తిని భారతీయులంతా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు నేతాజీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.