జాతీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి హక్కుల సంఘం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వైద్యం వికటించి ఏడుగురు చూపు కోల్పోయిన ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జాతీయ మానవహక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వికటించిన వైద్యంపై మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా హక్కుల సంఘం తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.