జాతీయ వార్తలు

ఎన్‌ఐఏ ఎదుట హాజరైన సల్వీందర్‌సింగ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఎదుట హాజరయ్యారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం గురించి అతను చెబుతున్న సమాచారంలో పొంతన లేకపోవడంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి విచారించాలని నిర్ణయించుకున్నారు. అతనికి సత్యశోధన పరీక్షలు కూడా చేయించే అవకాశం ఉంది.