జాతీయ వార్తలు

ఎన్‌ఐఎ అధికారి హత్యకేసులో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్యకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరై కారులో తిరిగి దిల్లీ వస్తుండగా బైక్‌పై వెంబడించిన దుండగులు ఆయనను హత్య చేశారు. వారు వాడిన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బుల్లెట్ గాయం తగిలిన తాంజిల్ భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.