జాతీయ వార్తలు

వెంకయ్య, నిర్మలకు మళ్లీ అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లకు రాజ్యసభకు పంపేందుకు మరోసారి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బిజెపి అధిష్టానం వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో వారి పేర్లున్నాయి. కాకపోతే గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలనుంచి ఈసారి వారు పోటీ చేయడం లేదు. వెంకయ్య గతంలో కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు రాజస్థాన్‌నుంచి రంగంలోకి దిగుతున్నారు. నిర్మలాసీతారామన్ గతంలో ఏపీనుంచి ప్రాతినిధ్యం వహించగా ఈసారి కర్నాటకనుంచి బరిలో నిలవనున్నారు.