జాతీయ వార్తలు

దిల్లీలో శ్రీనగర్ నిట్ విద్యార్థుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: స్థానిక విద్యార్థుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరుతూ శ్రీనగర్ నిట్‌కు చెందిన స్థానికేతర విద్యార్థులు బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభించారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినపుడు స్థానిక విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారని, దీన్ని తాము ప్రశ్నించగా దాడులకు దిగుతున్నారని స్థానికేతర విద్యార్థులు చెబుతున్నారు. శ్రీనగర్‌లో తాము చదివే పరిస్థితి లేనందున తమను వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని వారు కోరుతున్నారు.