జాతీయ వార్తలు

30 తరువాత మ్యాచ్‌లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: ఈనెల 30 తరువాత మహారాష్టల్రో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించరాదని బిసిసిఐకు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్టల్రో కరవు తాండవిస్తున్న కారణంగా మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు బిసిసిఐని ఆదేశించింది. ఈనెల 30లోగా జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని అనుమతించింది. ఆ తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా ఆదేశించింది.