జాతీయ వార్తలు
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 October 2019
న్యూఢిల్లీ: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. అభిజిత్ బెనర్జీ, ఈస్టర్ డూప్లే, మైఖేల్ క్రీమర్కు ఈ అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు వీరు చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని అన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు ఈ అవార్డు ఉపకరించిందని అన్నారు. భారతదేశంలో దాదాపు 50 లక్షల మంది భారతీయ చిన్నారులు లబ్ధిపొందినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.