జాతీయ వార్తలు

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, జమ్ము కశ్మీర్ ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి.తజకిస్థాన్లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు.