జాతీయ వార్తలు

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: గొప్ప నటుడిగా, టిడిపి వ్యవస్థాపకుడిగా జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు ఇకనైనా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆయన మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు.