ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: నటుడిగా, రాజకీయ నేతగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాకు పెట్టాలని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తిచేశారు. టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు ఇకనైనా భారతరత్న బిరుదును కేంద్రం ప్రకటించాలన్నారు. ఎపికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడతారని ఆయన ప్రకటించారు. హోదా గురించి పోరాడతామంటూ కాంగ్రెస్, వైకాపా నేతల మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.