నిజామాబాద్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 23: నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా శంకుస్థాపన చేశారు. నగరంలోని 19వ డివిజన్ నర్సాగౌడ్ వీధిలో 18లక్షల సాధారణ నిధులతో డ్రైనేజీ పనులు, 31వ డివిజన్ మాలపల్లిలో సిసి డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, నగరాభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు.