Others

త్రిభాషా చిత్రం ఆధారంగానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యస్.యస్.వాసన్ నిర్మించిన జెమినీవారి ‘అపూర్వ సహోదరులు’ (1950) చిత్రంలో నటి భానుమతి సిపాయిలను ఆటపట్టిస్తూ ‘లడ్డు లడ్డు మిఠాయి కావాలా’ అనే పాటను నాలుగు భాషల్లో పాడారు. అలెగ్జాండర్ డ్యుమస్ నవల ‘కార్సకన్ బ్రదర్స్’ ఆధారంగా రుూ చిత్రం తయారైంది. భానుమతి పక్కన హీరోగా యం.ఎ.రాధ ద్విపాత్రాభినయం చేశారు. తమిళంలో కూడా తయారైన ఈ చిత్రంలో కన్నడ నటుడు, ఆర్.నాగేంద్రరావు విలన్‌గా నటించాడు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని జెమినీవారే రంజన్ హీరోగా ‘నిషాన్’ పేరుతో నిర్మించారు. ఈ త్రిభాషా చిత్రం ఆధారంగానే విఠాలాచార్య ఎన్.టి.ఆర్‌తో ‘అగ్గిపిడుగు’ నిర్మించి విజయం సాధించారు.

-పూజారి నారాయణ