తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరెడ్డి, ఆయన భార్య ఉషాదయాకర్‌రావు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలోని పోలింగ్ బూత్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా డాకూర్‌లో సినీ హీరో జయంత్‌రెడ్డి తన ఓటు వేశారు.