ఆంధ్రప్రదేశ్‌

ఎపి పిఎసి చైర్మన్‌గా బుగ్గన బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమావేశాలకు హాజరైనపుడు తమకు అలవెన్స్‌లు పెంచాలని కమిటీ సభ్యులు కోరారు.