అంతర్జాతీయం

పాక్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: భారత్‌లోని పఠాన్‌కోట్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించి పాక్ పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వీరికి వచ్చే నెల 6 వరకూ రిమాండ్ విధించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి సందర్భంగా ఏడుగురు సైనికులు, నలుగురు తీవ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.