అంతర్జాతీయం

పాకిస్థాన్లో పేలుళ్లు : ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్ : కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ నోరు మెదపలేదు.