అంతర్జాతీయం

పాక్‌పై భారత్ నిందలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్:కాశ్మీర్‌లోని ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడులతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఎటువంటి విచారణ లేకుండా, ఆధారాలు చూపకుండా పాకిస్తాన్‌పై భారత్ నిందలు మోపుతోందని, దుష్ప్రచారం చేస్తోందని ఆ దేశ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్ ఆరోపించారు. భారత్‌కు ఇది అలవాటుగా మారిందని అన్నారు. ఇక తమదేశంపై ఎవరు యుద్ధానికి వచ్చినా మిత్రదేశం చైనా అండగా ఉంటుందన్న హామీ లభించిందని పాకిస్తాన్ గర్వంగా ప్రకటించుకుంది.