జాతీయ వార్తలు

పాక్ కాల్పులు : ఇద్దరు పౌరులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. బీఎస్‌ఎఫ్ జవాన్ సీతారం ఉపాధ్యాయ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.