అంతర్జాతీయం
పాక్లో కరోనా బాధితుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 March 2020
ఇస్లామాబాద్: భారత్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి మృతిచెందాడు. లాహోర్లోని మయో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మృతిచెందినట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ సెక్రటరీ కైసర్ షరీఫ్ వెల్లడించారు. మృతుడు ఇరాన్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఇదిలావుండగా పాకిస్తాన్లో కరోనా బాధితుల సంఖ్య 189కి చేరుకుంది. సింధ్ ఫ్రావిన్స్ ప్రాంతంలో కరోనా బాధితుల సంఖ్య 155కి చేరుకుంది.