అంతర్జాతీయం

జవాన్ల కాల్పుల్లో ఒకరు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్: భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతంలోని పఠాన్‌కోట్ వద్ద బుధవారం రాత్రి అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళ సైనికులు కాల్చి చంపారు. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా జవాన్లు అక్కడికి చేరుకున్నారు. చొరబాట్లను నిలువరించేందుకు జవాన్లు జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు తప్పించుకున్నారు. రాత్రివేళ దట్టమైన పొగ మంచు ఉండటంతో సరిహద్దుల్లో చొరబాట్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సైనిక అధికారులు చెబుతున్నారు.