జాతీయ వార్తలు

పాక్ సింగర్ సమీకి భారత పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాక్ గాయకుడు అద్నాన్ సమీకి జనవరి ఒకటి నుంచి ఆయనకు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్‌లో ఉంటోన్న సమీ భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గానూ పౌరసత్వాన్ని ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.