ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్: మంత్రి పల్లె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 February 2016
విజయవాడ: గతంలో ఎంపీగా ఉన్నపుడు లోక్సభలో నోరుమెదపని వైఎస్ జగన్ ఇపుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎపి సమాచార, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, నీచ రాజకీయాలు చేస్తున్న జగన్ ఎపికి నిధులు రాకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.