ఆంధ్రప్రదేశ్‌

గల్ఫ్‌లో చిక్కుకున్నవారిని రప్పిస్తాం: మంత్రి పల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఎపి వాసులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయమై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం తెలిపారు. బోగస్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఏజెన్సీల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు సంబంధిత ఏజెన్సీల గురించి కలెక్టర్ కార్యాలయాల్లో లేదా ఎన్‌ఆర్‌ఐ విభాగంలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.