జాతీయ వార్తలు

పఠాన్‌కోట మృతుల సంఖ్య ఎనిమిది మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు జవాన్లు మృతిచెందారు.