తెలంగాణ
ఐడిబిఐ స్వాధీనంలో సిర్పూర్ పేపర్మిల్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 March 2016
ఆదిలాబాద్: తమ బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్న 420 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించక పోవడంతో సిర్పూర్ పేపర్ మిల్లును తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు ఐడిబిఐ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రదీప్ తెలిపారు. రుణబకాయిలు చెల్లించనందున మిల్లును స్వాధీనం చేసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఈ మేరకు మిల్లు గేటుపై శుక్రవారం బ్యాంకు అధికారులు నోటీసులు అంటించారు.