క్రీడాభూమి

పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే పారాలింపిక్స్‌ పోటీల్లో స్వర్ణం సాధించే అథ్లెట్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నట్టు భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ట్వీట్టర్ పేజీలో పేర్కొంది. భారత్ నుంచి 17 మందితో కూడిన బృందం పారాలింపిక్స్‌కు వెళ్లింది.