జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు పారికర్, దల్బీర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో సైనికస్థావరంపై ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో తన రష్యా పర్యటనను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రక్షణమంత్రి పారికర్, ఇతర అధికారులతో ఆయన సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించారు. దాడి సంఘటనపై ప్రధానికి వివరించారు. తక్షణం కాశ్మీర్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంతనాలు జరిపారు. కాగా ప్రధాని సూచన మేరకు ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శ్రీనగర్‌కు చేరుకున్నారు. సంఘటన స్థలానికి వారు చేరుకోనున్నారు.