జాతీయ వార్తలు
పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 March 2018
ఢిల్లీ: విభజన హామీలు, ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్ల కార్డులను చేతబూనిన ఎంపీలు నినాదాలు ఇస్తూ ఆందోళన నిర్వహించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు దగ్గర్నుంచి ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.