జాతీయ వార్తలు

25 పరోటాలు తిని.. రూ.5,001 తీసుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కోయంబత్తూర్‌లోని ఓ హోటల్‌ యాజమాన్యం 25 పరోటాలు తినే వారికి రూ.5,001 బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అన్నూర్‌ గణేశపురంలోని ఈ హోటల్‌లో వినాయకచవితి సందర్భంగా వచ్చే 5, 6 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పరోటాలు తినే పోటీ జరుగుతుంది. పోటీలో పాల్గొనేందుకు నాలుగు రోజుల్లో 2 వేల మంది మొబైల్‌ ద్వారా, 200 మంది నేరుగా పేర్లను నమోదు చేసుకున్నారని హోటల్‌ యజమాని రాజేష్‌ తెలిపారు.