జాతీయ వార్తలు

పటాన్‌కోట ఉగ్రదాడిపై ఏన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పటాన్‌కోట వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిపై ఏన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణను ప్రారంభించింది. దర్యాప్తు బృందం బుధవారం ఉదయం పటాన్‌కోట చేరుకుంది. ఉగ్రవాదుల మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో అధికారులు పరిశీలించారు.