రాష్ట్రీయం
భూసేకరణ పూర్తిచేయండి:సీఎస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 April 2018
హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పూర్తిచేయాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. ఆయన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ..ఇప్పటికే ముద్రించిన పట్టాదార్ పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామన్నారు. ధరణి వెబసైట్, భూరికార్డుల ఆధునీకరణపై సిఎం సమీక్ష చేస్తున్నారని అన్నారు.