ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమపై వ్యతిరేకత ఎందుకు?:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాయలసీమ వాసులకు మంచినీళ్లిచ్చే పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్షనేత జగన్ ఎందుకు అడ్డుపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, ఆయన తీరు చూస్తుంటే ఈరోజు తనకు నిజంగా మతిపోతోందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ‘జగన్ వితండవాది అని ఎవరు చెప్పినా వినరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నీళ్లు ఇస్తామంటే మీరు వద్దంటారా? నాకు జవాబు చెప్పండి’ అంటూ చంద్రబాబు సభలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.