ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమపై పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేస్తూ ఎపి ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుపై దాఖలైన ఓ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రాజెక్టు పూర్తయ్యాక కోర్టుకు రావడం ఎందుకని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.