ఆంధ్రప్రదేశ్‌

పవన్ వ్యాఖ్యలపై కిడారి భార్య నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి నిరసన వ్యక్తం చేశారు. కిడారి విశే్వశ్వరరావును హత్యచేసిన తూర్పుగోదావరి జిల్లా మావోయిస్టు మహిళా నేతను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆమె ఎందుకు ఆ ఉద్యమంలోకి వెళ్లిందో ఆలోచించాలని అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా పరమేశ్వరి విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. ఆమెకు మద్దతుగా ఈపీడీసీఎల్ శోభ, తెలుగు మహిళా సంఘ నేతలు పాల్గొన్నారు.