ఆంధ్రప్రదేశ్‌

కోల్‌కతలో గుంటూరు జిల్లా యువకుడి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: కోల్‌కతలోని ఓ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు వెళ్లిన గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సామినేని ఫణీంద్ర (22) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మేరకు సమాచారం అందడంతో యువకుడి తల్లిదండ్రులు హుటాహుటిన కోల్‌కతకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.