తెలంగాణ

పెళ్లి విందులో 170 మందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: పెళ్లి విందులో భోజనం చేశాక 170 మంది అస్వస్థకు లోనైన ఘటన మాచారెడ్డి మండలం సర్దార్‌పూర్ తండాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. అనారోగ్యం పాలైన వారిని వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.