అంతర్జాతీయం
పెషావర్లో ఆత్మాహుతి దాడి: 14 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 July 2018
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఎన్నికల ర్యాలీ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అవామీ జాతీయ పార్టీకి చెందిన హరూన్ బిలోర్ కూడా ఉన్నాడు. హరూన్ 16 కుమారుడు డానియల్ తీవ్రంగా గాయపడ్డాడు.