జాతీయ వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఎనిమిది పైసల చొప్పున ధర పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.72 డీజిల్ ధర రూ.75.46గా ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.88.18 డీజిల్ ధర రూ.79.1 గా కొనసాగుతుంది. రూపాయి విలువ పతనం కావడంతో పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.