జాతీయ వార్తలు

పీఎఫ్‌పై వడ్డీరేటు పెంచిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పీఎఫ్‌పై వడ్డీని 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. గతంలో పీఎఫ్‌ఫై వడ్డీని 8.7 శాతానికే పరిమితం చేయడంపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వడ్డీని 8.8శాతానికి పెంచాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.