జాతీయ వార్తలు

అరకిలో బంగారంతో పట్టుబడ్డ పైలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జెడ్డా నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ పైలెట్ అరకిలో బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. విమానంలో నుంచి దిగినప్పటి నుంచి ఇతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్‌పోర్టు ఇంటెలిజన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఆ పైలెట్‌కు చెందిన బ్యాగును తనిఖీ చేయగా అందులో అరకిలో బంగారం బయటపడింది. ఆ సీనియర్ పైలెట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.