జాతీయ వార్తలు

ముందస్తు ఎన్నికల ఫిటిషన్లపై మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ముందస్తు ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయటంపై టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కోర్టు పక్షుల్లా మారారని అన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పి, ఇపుడు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని అన్నారు.